జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

సద్గురు సుభాషితం

leave a comment »

ఇంతమంది దేవుళ్ళుండి,ఇందరు మహాత్ములు పుట్టీ ఆకలి ,బాద,రొగాలు అన్నీ ఇంకా ఎందుకు? ఈ దేశంలొని ఆకలి కీ,తిండి దొరక్కపొవడానికీ ఎవరు కారణం?ఏమాత్రం బాద్యత లేకుండా జనాబాను పెంచింది మీరా?దేవుడా?లెక్కాపత్రం లేకుండా పిల్లలని కనిపారేసి,’ దేవుడిచ్చాడు ‘ అని సిగ్గులేకుండా చెప్పకండి.బుద్దుడు,మహావారుడువంటివాళ్ళంతా జ్ఞానాన్ని పంచడానికి వచ్చారు.తిండి పెట్టడానికి కాదు.మరి మీకు కళ్ళూ,కాళ్ళూ,చేతులూ ఎందుకు?వాటిని సరిగా చక్కగా సరిగా చక్కగా తెలివితేటలతొవాడు కుంటరనేకదా? దేవుడు అవన్ని అమర్చి మిమ్మళ్ళి భూమి మీదకు పంపించింది.   అంటే తప్పు మీదే కదా!మీరు మారేదాకా,ఏ భగవద్గీత వల్లాపలితం లేదు.ఏమతమూ మిమల్ని కాపాడలేదు?దేవుడికి దణ్నం పెడుతు ఆకాశంకేసి చూస్తూ నడిస్తే ,తెరచిఉంచిన మ్యాన్ హొల్ లొ పడాల్సివస్తుంది.
దయచేసి మీ జీవితాన్ని  మీ చేతులొకి తీసుకొండి,దేవునిచేతికి ఇవ్వకండి ? 

ఈవారం స్వాతి సంచికనుంచి “సద్గురు సుభాషితం

Written by కట్టా విజయ్

సెప్టెంబరు 14, 2007 వద్ద 4:20 అపరాహ్నం

రాజకీయం లో రాసారు

ప్రత్యుత్తరమిమ్ము