జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

యువగర్జన – ఖమ్మం – ర్యాలి

2 వ్యాఖ్యలతో

నామా నాగేశ్వరరావు గారి ఆద్వర్యములొ ఖమ్మం నుంచి సుమారు 3000 పైచిలుకు ద్విచక్ర వాహనాలు బయలు దేరాయి ,మాజిమంత్రి తుమ్మల నాగేశ్వరరావు జెండా ఊపి ర్యాలిని ప్రారంభించారు,మార్గం  మధ్యలొ వైరా,మధిర,మధ్య గ్రామాలలొ ఇంకాకొన్ని వాహనాలు వచ్చి చేరుతాయి!

ర్యాలి ప్రారంభ వీడియొ ఇక్కడ

Written by కట్టా విజయ్

నవంబరు 5, 2008 వద్ద 9:10 పూర్వాహ్నం

ఖమ్మం, రాజకీయం లో రాసారు

2 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. బాలయ్య డైలాగు – కులాలన్ని కలుపుకుంటు ఒకటి చెప్పాడు..మీరు విన్నారా? తెలిస్తే అది ఇక్కడ చెప్పండి!!

    naanudi

    నవంబరు 5, 2008 at 11:00 అపరాహ్నం

  2. @naanudi
    మీరు అడిగిన వీడియొ ఇక్కడ చూడండి
    http://in.youtube.com/watch?v=i1YWn14lLb8


ప్రత్యుత్తరమిమ్ము