జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

నవంబర్23న ఖమ్మంలో “మనకోసం-తెలుగుదేశం” సదస్సు

with one comment

తెలుగుదేశంకి మద్దతుగా పోరాటాల ఖిల్లా “ఖమ్మం” జిల్లాలో జిల్లాలో యువ ఇంజనీర్లు మరియు స్టూడెంట్స్ ఆద్వర్యం లో “మనకోసం-తెలుగుదేశం” సదస్సు……..
రాష్ట్రంలో జరుగుతున్న ముందు చూపులేని అవినీతి ,బంధుప్రీతీ ,రాక్షస పాలనతో విసుగు చెందిన యువత,మనవీయకోనంలో ఆర్ధిక సంస్కరణలను అమలుపరిచి ,ప్రజాపాలనను ప్రజల ముందు నిలిపిన చంద్రబాబు నాయుడు లాంటి పరిపాలన వేత్త అధికారంలోకి రావాలని యువత కోరుకుంటుంది. తమవంతు కృషిగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి,చంద్రబాబు గారి నాయకత్వానికి స్వచ్చందంగా మద్దతు తెలియచేయుటకు మరియు యువతని చైతన్య పరుచుటకు , ఖమ్మం జిల్లాలోయువ ఇంజనీర్లు మరియు స్టూడెంట్స్ ఆద్వర్యం లో “మనకోసం-తెలుగుదేశం “పేరుతో “మేలుకో యువత–కాపాడుకో రాష్ట్ర భవిత “నినాదంతో నవంబర్23న “ఖమ్మం”లో ఒక సదస్సు నిర్వహించ దలచినాము.

ఖమ్మం జిల్లాలో జరుపుటకు తలపెట్టిన ఈ మనకోసం-తెలుగుదేశం సదస్సు నిర్వహణలో పాలుపంచుటకు ఉత్సాహం వున్నా యువతి , యువకులు , manakosamtelugudesam@gmail.com కి మెయిల్ చేయగలరు .

మరియు , ఈ మనకోసం తెలుగుదేశం సదస్సుల సమాచారంని, రాష్ట్రం లోని ప్రతి కాలేజి లో వున్నా మన స్నేహితులు , బందువులకు పంపవలసినదిగా మనవి చేస్తున్నాము.
రండి….తరలిరండి
పోరాటాలకు గుమ్మం మన “ఖమ్మం” లో యువశక్తి ని చాటుదాము ……

వేదిక:
ఒయాసిస్ గార్డెన్సె ,
ఖమ్మం.

సమయం: 2:00 pm నుంచి

Written by కట్టా విజయ్

నవంబరు 12, 2008 వద్ద 8:29 పూర్వాహ్నం

రాజకీయం లో రాసారు

ఒక స్పందన

Subscribe to comments with RSS.

  1. Yes We must support TDP to protect the state from YSR and his son

    Amar

    నవంబరు 12, 2008 at 6:09 అపరాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము